Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: పారాసిటమాల్‌ లేకనే వాళ్ళంతా చచ్చిపోయారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 వేల మంది కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇప్పటిదాకా వెలుగు చూసిన అధికారిక లెక్క మాత్రమే. కానీ, అనధికారిక లెక్కలు అత్యంత భయోత్పాతం కలిగించేలా వున్నాయి. ఇరాన్‌లో అయితే, వేలాది మంది ఖననం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ప్రచారం తెరపైకొచ్చింది.. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దేశాల మధ్య ‘ప్రయాణ సంబంధాలు’ తెగిపోయాయి. ‘మా దేశానికి రావొద్దు మొర్రో..’ అంటున్నాయి చాలా దేశాలు. ఇంత తీవ్రమైన పరిస్థితి ప్రపంచమంతా నెలకొని వుంటే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, బ్లీచింగ్‌ వేస్తే కరోనా వైరస్‌ చనిపోతుందనీ.. పారాసిటమాల్‌ టాబ్లెట్లతో కరోనా వ్యాధిని నయం చేయొచ్చనీ చేసిన ‘చులకన వ్యాఖ్యలు’ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి.

వేలాది మంది ప్రాణాలు బలిగొన్న ఓ మహమ్మారి విషయంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత తేలికైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు.? అన్న చర్చ జరుగుతోంది సర్వత్రా. అంతే కాదు, 60 దాటిన వారికే వైరస్‌ వస్తుందన్నది వైఎస్‌ జగన్‌ చెప్పిన ఇంకో ఆణిముత్యం. ‘ఇదిగో.. వీళ్ళకు కరోనా సోకింది.. చనిపోయిన వాళ్ళలో పాతికేళ్ళ వయసున్నవారూ లేకపోలేదు..’ అంటూ కొంతమంది సాక్ష్యాధారాల్ని చూపిస్తున్నారు సోషల్‌ మీడియాలో.

ఒక్క మాటలో చెప్పాలంటే, ‘పారాసిటమాల్‌..’ అని సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ టైప్‌ చేస్తే.. ముందుగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సంబంధించిన వివరాలే వస్తున్నాయి. కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా ట్యాగ్‌ చేస్తున్నారు ఈ విషయంలో. ఆరోగ్యశ్రీ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే సరిపోదు.. ప్రజల ప్రాణాల్ని తీసేందుకు ఓ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నప్పుడు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ అది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలో కన్పించడంలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...