Switch to English

తెలంగాణలో బీజేపీ, జనసేన కలయికపై వైసీపీ ఏడుపుకి కారణమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంలేదు. బీజేపీ – జనసేన మధ్య పొత్తు కుదిరింది. జనసేన పార్టీ దాదాపు పది నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. మిగతా నియోజకవర్గాల్లో బీజేపీకి, జనసేన మద్దతునివ్వనుంది.

ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయమై పంచాయితీ నడుస్తోంది తప్ప, జనసేన కోరిన నియోజకవర్గాల విషయమై బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవు. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించింది బీజేపీ.

ఇదిలా వుంటే, జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆ పార్టీకే మద్దతివ్వాలని తెలంగాణలో టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదు. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకే వుండొచ్చు. చంద్రబాబు విషయంలో బీజేపీ స్టాండ్ ఏమైనా సానుకూలంగా మారితే, ఆ బీజేపీకి టీడీపీ శ్రేణులు సహకరించే అవకాశం లేకపోలేదు.

తెలంగాణలో బీజేపీ – జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన రాజకీయ సమీకరణాలు ఇలా వున్నాయి. వైసీపీ, తెలంగాణలో లేనప్పుడు, జనసేన మీదనో.. టీడీపీ మీదనో వైసీపీ కార్యకర్తలు ఏడ్చి ఏం ప్రయోజనం.?

వైఎస్ షర్మిల కూడా తన పార్టీని ఎన్నికల బరిలో దింపడంలేదు. పైగా, ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా, జగన్ అభిమానులైతే తెలంగాణలో వున్నారు. వారి ఓట్లు ఎవరికి పడతాయి.?

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో తెరవెనుక వైసీపీ లాలూచీ పడుతోంది గనుక, ఆ బీజేపీకే ఆ జగన్ అభిమానులు ఓటేస్తారా.? లేదంటే, వైఎస్ షర్మిల చెప్పారు గనుక, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా.? ఆ సంగతి తేల్చుకోవడం మానేసి, జనసేన మీద విమర్శలతో టైమ్ పాస్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు.

బీజేపీ – జనసేన ఈక్వేషన్ తెలంగాణలో వర్కవుట్ అయితే, ఏపీలో షాక్ తగులుతుందన్నది వైసీపీ భయం. అందుకే, తమకు సంబంధం లేని తెలంగాణ రాజకీయాల్లో వైసీపీ ఇదిగో ఇలా వేలు పెడుతోందన్నమాట.

2 COMMENTS

  1. With havin so much content do you ever run into any problems of plagorism or copyright infringement?
    My blog has a lot of unique content I’ve either authored myself or outsourced but it looks like a
    lot of it is popping it up all over the web without my permission. Do you know any techniques to help prevent content from being
    ripped off? I’d genuinely appreciate it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...