Switch to English

పవన్ కళ్యాణ్‌కి ప్రధాని మోడీ క్లాస్ పీకారా.? ఏం పైత్యమిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నిజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన అంతకన్నా ముందే ఖరారయ్యింది. ప్రధాని మోడీ విశాఖ వస్తుండడం, పవన్ కళ్యాణ్‌కి అపాయింట్మెంట్ ఖరారు చేస్తూ ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో, విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీని కలిశారు.. పలు అంశాలు చర్చించారు.

తొలుత అనుకున్న పది నిమిషాల భేటీ కాస్తా, దాదాపు 35 నిమిషాల వరకు సాగింది. రాష్ట్ర పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీకి తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ప్రధాని అడగాలనుకున్నవి అడిగారు. ‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయ్..’ అని మాత్రమే ప్రధానితో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

అధికార వైసీపీని పవన్ కళ్యాణ్ తిడితే చూడాలని ఉవ్విళ్ళూరుతున్న బులుగు మీడియాకి ఎందుకో, పవన్ – మోడీ భేటీ అంత సజావుగా సాగడం నచ్చలేదు. విశాఖ పర్యటనలో జనసేనాని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అస్సలు తిట్టలేదని బాధపడిపోతోన్న బులుగు మీడియా, ‘ప్రధాని క్లాస్ పీకడం వల్లే పవన్ కళ్యాణ్ మౌనం దాల్చారు..’ అంటూ కట్టు కథల్ని తెరపైకి తెచ్చింది.

ఏ విషయంలో ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్‌ని హెచ్చరించగలరు.? అక్రమాస్తుల కేసులో పవన్ కళ్యాణ్ ఏమీ జైలుకు వెళ్ళి రాలేదు కదా.? వెన్నుపోటు రాజకీయాలూ ఆయన చేయలేదు కదా.? 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారు, ఆ తర్వాత బీజేపీతో విభేదించారు, ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఎలా చూసినా, పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీ లాభం పొందింది తప్ప, బీజేపీ వల్ల పవన్ కళ్యాణ్‌కి ఏమీ లాభం లేదు కదా.?

సో, ఎలా చూసుకున్నా పవన్ కళ్యాణ్‌ని ప్రధాని మోడీ నిలదీసే పరిస్థితే లేదన్నమాట. బాహుశా సోకాల్డ్ బులుగు మీడియా, తమ యమజాని మీద ప్రధాని ఏమన్నా గుస్సా అయ్యారని తెగ ఇదైపోతోందో ఏమో.. అందుకే, ఇలా పవన్ కళ్యాణ్ మీద కత్తికట్టేసినట్లు కనిపిస్తోంది.

అయినా, పవన్ కళ్యాణ్ తిట్ల కోసం ఎదురు చూసీ చూసీ.. డీలాపడ్డ బులుగు మీడియా కోసమైనా.. జనసేనాని ఒకింత సమయం కేటాయించుకుని వుండాల్సింది. పవన్ కళ్యాణ్ తిట్టకపోతే, అధికార పార్టీ నేతలకు నిద్ర పట్టదు మరి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...