భీమవరంలో ప్రధాని మోదీ పర్యటనకు తాను హాజరుకావడంలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్ లోని లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం బయలుదేరిన ఆయన బేగంపేట రైల్వేస్టేషన్ లో దిగిపోయారు. ఈమేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
‘భీమవరంలో నా అనుచరులు 55 మందిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారు. నేను భీమవరం రాకపోతే వారిని వదిలేస్తామంటున్నారు. నా శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా. నాకోసం ఎవరూ భీమవరం రావొద్దు’ అని వెల్లడించారు.
మరోవైపు.. ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కానీ, వేదికపై ఉండేవారి జాబితాలో కానీ, హెలిపాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించేవారి జాబితాలో కానీ.. ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు లేదు. ఎంపీ విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. ఆయన సెల్ ఫోన్ నెంబరును పోలీసు శాఖ బ్లాక్ లిస్టులో పెట్టలేదు’ అని అన్నారు.
867190 970087Excellent weblog here! right after reading, i decide to buy a sleeping bag ASAP 828746
930033 484266You created some decent points there. I looked on the internet for the difficulty and discovered most individuals will go coupled with along with your website. 578231
1615 369484Fantastic site you got here! Please keep updating, I will def read more. Itll be in my bookmarks so greater update! 400019
669315 308649This really is a good blog. Keep up all the work. I too adore to weblog. This is excellent everyone sharing opinions 732654