కరోనా సెకండ్ వేవ్ ఎంతటి ప్రమాదంగా మారిందో ఈ సంఘటనతో తేలిపోయింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాన రాష్ట్రం లో భారీ ఎత్తున కేసులు నమోదు అవుతన్నాయి. హైదరాబాద్ లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సమయంలో హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు మనషులకు కరోనా కేసులు నమోదు అయితే మొదటి సారి సింహాలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
నెహ్రూ పార్క్ లో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 8 ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. నాలుగు మగ సింహాలకు మరియు నాలుగు ఆడ సింహాలకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయినట్లుగా అధికారులు తెలియజేశారు. సింహాలకు కరోనా ఎలా సోకి ఉంటుంది అనే విషయమై ఎంక్వౌరీ జరుగుతోంది. దేశంలోనే మొదటి సారి సెకండ్ వేవ్ లో జంతువులకు కరోనా పాజిటివ్ రావడం. ఇది ఆందోళన చెందాల్సిన విషయంగా అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
240872 759873Wow, wonderful blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall appear of your internet site is wonderful, let alone the content material! 890225
904172 769339Some actually excellent information , Gladiola I discovered this. 85584
82010 520706Looking ahead to see you. 562861
502069 126082whoah this weblog is excellent i really like reading your posts. 816317
710270 51768Hey i just visited your site for the very first time and i really liked it, i bookmarked it and is going to be back 631607