ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే వ్యాక్సిన్ను తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ను మొదలు పెట్టినట్లుగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. తాజాగా నిమ్స్లో ఇద్దరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. వారిని రెండు రోజుల పాటు పరిశీలించిన వైధ్య బృందం నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది.
వారిని రెండు వారాల పాటు అబ్జర్వేషన్లో ఉంచబోతున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. రోజుకు రెండు సార్లు వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడటంతో పాటు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మరియు మానసిక పరిస్థితిని పరిశీలిస్తామని వైధ్యులు పేర్కొన్నారు. రెండు వారాల తర్వాత వారి రక్త నమూనాను సేకరించి పరీక్షిస్తామని, యాంటీబాడీస్ ఎలా అభివృద్ది చెందాయి అనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే త్వరలోనే వారికే మళ్లీ రెండవ డోస్ ఇస్తామని వైధ్యులు పేర్కొన్నారు.
293175 67732really very good post, i certainly actually like this excellent website, continue it 550085
977512 457753When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Maybe there is by any means you might get rid of me from that service? Thanks! 47527
429293 714973This was an incredible post. Truly loved studying your internet site post. Your data was extremely informative and beneficial. I think youll proceed posting and updating regularly. Searching forward to your subsequent 1. 56755