Switch to English

ఓట‌రు ఆలోచ‌న‌లో మార్పు రావాలి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఎన్నిక‌లొచ్చాయంటే తాము గెల‌వాలి, త‌మ పార్టీకి ఎక్కువ సంఖ్య‌లో సీట్లు రావాల‌నే ఆశ‌యం త‌ప్ప నాయ‌కులు మ‌రేమీ ఆలోచించ‌రు. ఈ నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు, దూష‌ణ‌ల‌తో కాలం వెళ్ల‌బుచ్చుతారు. కేవ‌లం ఓటుకోసం జిమ్మిక్కులు చేస్తుంటారు. అది అంద‌రికీ వ‌ర్తిస్తుంది. ప్ర‌ధాని మోడి కూడా కెసిఆర్‌ను వ్య‌క్తిగ‌తంగా అన‌డం దానికి కెసిఆర్ స‌మాధానం ఇవ్వ‌డం మ‌నం గ‌మ‌నించ‌వచ్చు.

మోడి ఏమ‌న్నారు కెసిఆర్ స‌మాధానం ఏమిటి చూద్దాం. కెసిఆర్ జ్యోతిషం నమ్ముతార‌ని ఆరోపించారు. కానీ ఇది ఒక ప్ర‌ధాని . సర్పంచి స్థాయికి దిగజారి మాట్లాడటం కాదా? అయినా త‌న‌కు ప్రధానమంత్రి కావాలని కోరిక లేద‌ని,. తాను మొదటి నుంచీ చెబుతున్నది ఒక్కటే.. ఎన్నికలు వచ్చాయంటే గెలవాల్సింది నాయకులు కాదు, ప్రజలు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం గెలవాలి. అందుకోసమే నేను పనిచేస్తున్నా.

ఇవ‌న్నీ ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు బేరీజు వేసుకుంటున్నారు. ఎవ‌రు ఎలాంటి వారు, ఎవ‌రు ప‌నిచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలి. ఎలాంటి సౌక‌ర్యాలు కావాలి. నాయ‌కుల నుంచి ఏం కోరుకోవాలి అన్న అంశంలో ఇప్పుడిప్పుడే స్ప‌ష్ట‌త వ‌స్తుంది. శాస‌న స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మ‌హాకూట‌మి నాయ‌కులంతా దుమ్మెత్తి పోసినా టిఆర్ ఎస్ విజ‌య దుందుభి మోగించింది.

నిజ‌మే స్వాతంత్రం వ‌చ్చి ఏడు ద‌శాబ్దాలు దాటినా ప్ర‌గ‌తి ఏమాత్రం లేదు. కేవ‌లం లంచాలు ముడుపుల‌తో నాయ‌కులు కాల‌క్షేపం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచాక ఐదేళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే వారే లేదు. కేవ‌లం త‌మ స్వార్థ ప్ర‌యోజ‌న‌లు, సొంత ఆస్తుల‌ను పెంచుకోవ‌డంతోనే కాలం గ‌డిచిపోతుంది.

అందుకే కెసిఆర్ కొత్త నినాదం ఇచ్చారు.దేశ గ‌తిని మార్చాల‌న్న‌ది ఆయ‌న ల‌క్ష్యం అందుకు ఏం చేద్దామ‌నుకుంటున్నారో ఆయ‌న మాట‌ల్లోనే తెలంగాణ బిడ్డగా మీరు ఆశీర్వదిస్తే దేశ రాజకీయాల్లో పొలికేక పెడతా. రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో టిఆర్ ఎస్ ఎంపీలను గెలిపిస్తే దేశ గతిని మారుస్తానని మరోసారి హామీ ఇస్తున్నా. దేశ సకల దరిద్రాలకు కాంగ్రెస్‌, బిజెపి లే కారణం.. ఈ దరిద్రం పోవాలంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలి.

బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు లేని దేశ రాజకీయాలు ఉంటేనే ప్రజలకు మేలు చేకూరుతుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారు దిల్లీలో గులాంగిరీ చేస్తారు. బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే నరేంద్రమోదీని ఎదురించి ఏమీ మాట్లాడలేరు. ఎట్టికైనా.. మట్టికైనా మనోడే ఉండాలే. అందుకే టిఆర్ ఎస్ కు ఓటేసి మన అభ్యర్థులను గెలిపించాలి’’ అంటారు. కేవ‌లం తెలంగాణ‌లోనే కాదు, యావ‌త్ భార‌త దేశంలో ప్ర‌జ‌ల్లో , వారి ఆలోచ‌నా విధానంలో మార్పురావాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...