ఆస్ట్రేలియా టూర్ లో భారత్ ఆటగాళ్ల గాయాలతో సగం జట్టు ఖాళీ అయింది. దీంతో జట్టులో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తాను ఆడేందుకు సిద్ధం అంటూ ప్రకటించి సంచలనం రేపాడు. అయితే.. ఇదంతా సరదాగానే. ప్రస్తుతం మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారీ గాయపడ్డారు. ఇప్పుడు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయపడ్డాడు.
ఈ సందర్భంగానే వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.గాయపడిన ఆరుగురు ఆటగాళ్ల ఫోటోలను మీమ్స్ తో షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టాడు. గాయపడిన వారి స్థానంలో ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఇప్పుడే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు కూడాసిద్దం. కానీ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందేమో’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ లో చివరి టెస్టు జరగనుంది.
952713 922334This website is my inhalation, actually fantastic layout and Perfect written content. 428964
894877 662260Can I basically say exactly what a relief to get someone who in fact knows what theyre dealing with on the internet. You actually know how to bring a difficulty to light and make it crucial. The diet ought to see this and fully grasp this side on the story. I cant believe youre not more common because you undoubtedly hold the gift. 456767