వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. తాము ఇచ్చిన నోటీస్కు విజయసాయి స్పందించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలిస్తేనే తాము నోటీస్ తీసుకుంటామని చెప్పారని.. పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.
పిటిషనర్ ఇచ్చిన నోటీస్కి సీబీఐ స్పందిస్తూ.. నోటీసు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ మరింత గడువు కోరింది. సీబీఐ, విజయసాయిరెడ్డికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.
198643 720688I just could not go away your site prior to suggesting that I in fact enjoyed the normal data an individual supply to your visitors? Is gonna be again continuously so that you can check out new posts 4474
958843 82903Thank you for sharing with us, I feel this web site truly stands out : D. 61485