ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఇప్పటికే 70 మంది కోటీశ్వరులైపోయారంటూ సంచలన ప్రకటన చేసింది. అయితే, వీళ్ళంతా అమ్మకందారులు మాత్రమే. అన్నట్టు, 10 వేల మంది అమ్మకందార్లు లక్షాధికారులు అయిపోయారట. ఏటా ప్రత్యేక సందర్భాల్లో ఫిప్కార్ట్ తదితర ఈ-కామర్స్ సంస్థలు స్పెషల్ సేల్స్ చేపడుతుంటాయి. ఈ క్రమంలో పెద్దయెత్తున ఆఫర్స్ ఇస్తుంటాయి. ఆ ఆఫర్ల వెనుక చాలా తతంగాలుంటాయన్నది వేరే అంశం.
ఇక, తాజా సీజన్ సూపర్ సేల్ ఈ నెల 16 నుంచి 21 వరకు జరుగుతోంది. పెద్దయెత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. వేలల్లో కాదు, లక్షల్లో, కోట్లలో ఆర్డర్లు వస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ సంస్థ చెబుతోంది. మొదటి మూడు రోజుల్లోనే 3 లక్షలకు పైగా విక్రేతలకు ఆర్డర్లు లభించాయట. వీటిల్లో 60 శాతం ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకంటే చిన్న పట్టణాలవే వున్నాయన్నది ఫ్లిప్ కార్ట్ సంస్థ చెబుతున్న వాదన.
మరోపక్క, ఈ ఏడాది విక్రయదారుల సంఖ్య 20 శాతం పెరిగిందట. గృహోపకరణాలు, పర్సనల్ కేర్కి సంబంధించిన వస్తువులు ఈసారి పెద్దయెత్తున కొనుగోళ్ళు జరుగుతున్నాయట. కరోనా నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపడమూ ఫ్లిప్కార్ట్ సేల్స్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
632398 365722Some genuinely wonderful weblog posts on this internet internet site , thankyou for contribution. 989922
756422 645754I got what you intend, saved to favorites , quite decent internet site . 315576
455145 912338Merely wanna input that you have a quite good web website , I really like the pattern it actually stands out. 310222