దేశంలో ఉత్పత్తయ్యే వాక్సిన్లలో 75 శాతం తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా.. 80 కోట్ల మందికి నవంబర్ వరకూ ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు. అయితే.. కేంద్రంపై ఇందుకు పడే భారం దాదాపు 1.45 లక్షల కోట్లు అని ఆర్ధిక శాఖ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నిర్వహణ కోసం కేంద్రం బడ్జెట్ లో ప్రకటించిన 35వేల కోట్లు కంటే ఇది ఎక్కువ మొత్తం.
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద నవంబర్ వరకూ ఇవ్వనున్న ఉచిత రేషన్ కు 1.1 లక్షల కోట్లు నుంచి 1.3 లక్షల కోట్లు భారం పడనుంది. దీంతో ఈ మొత్తం కేంద్రంపై పడనుంది. అయితే.. కేంద్రంపై ఇందుకు నిధులు ఉన్నట్టే తెలుస్తోంది. పెట్రోల, డీజిల్ పై వచ్చే పన్నులు, రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే డివిడెండ్ 99,122 కోట్లు ఇందుకు ఉపయోగిస్తారని తెలుస్తోంది.
852366 693555Really excellent post, thanks a good deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 962811
873109 973659magnificent issues altogether, you simply received a brand new reader. 349514
684303 693933I extremely delighted to locate this internet site on bing, just what I was looking for : D besides saved to bookmarks . 918120