మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందించే రేషన్ ఎక్కువ కావాలనుకునేవారు మరింత మంది పిల్లల్ని కదా అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పేద కుటుంబాలకు కేంద్రం ఒక్కొక్కరికీ 5 కిలోల రేషన్ అందిస్తోందని, ఇంట్లో పది మంది ఉంటే వారికి 50 కిలోల రేషన్ వస్తుందని, అలాంటప్పుడు ఎక్కువ రేషన్ వచ్చేవారిపై అసూయ ఎందుకని ప్రశ్నించారు. మీకు సమయం ఉంది కదా.. అప్పుడెందుకు 20 మంది పిల్లల్ని కనలేదు అని అనడంతో తీవ్రంగా దుమారం రేగింది.
మహిళలపై తీరత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి విదాదం రేపారు. ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి కూడా ఒకావిడ చిరిగిన జీన్స్ వేసుకుందని.. అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుందని నోరు పారేసుకున్నారు. అలాగే ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. మన దేశాన్ని అమెరికా 200 ఏళ్లు పాలించిందంటూ తడబడ్డారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి.
282405 900951This really is 1 very fascinating post. I like the way you write and I will bookmark your blog to my favorites. 204027
932706 649278This really is a good subject to speak about. Usually when I locate stuff like this I stumble it. This article probably wont do well with that crowd. I will likely be positive to submit something else though. 63821