సంక్రాంతి అంటే పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా గాలి పటాలు ఎగురవేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గాలి పటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదాలు జరుగడం మనం ప్రతి ఏడాది చూస్తూనే ఉంటాం. పిల్లలు గాలి పటాలు ఎగుర వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్ద వారు చెబుతూ ఉంటారు. నిన్న గాలి పటం ఎగురవేస్తున్న ఒక పెద్ద వ్యక్తి పొరపాటున మూడు అంతస్తుల భవనం నుండి కింద పడి మృతి చెందాడు. ఆయన హైదరాబాద్ టీఆర్ఎస్ నాయకుడు కావడం గమనార్హం.
హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బంగారు కృష్ణ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి మూడవ అంతస్తు మీద గాలి పటాలు ఎగుర వేస్తున్నాడు. ఈ సందర్బంగా అతడు పైకి చూస్తూ పొరపాటున కింద పడిపోయాడు. ప్రహారి గోడపై ఉన్న ఇనుప చువ్వుల ఆయనకు బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది. దాంతో ఆయన మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్థారించారు. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
899252 497368Hey There. I discovered your blog employing msn. That can be a really smartly written article. I will make confident to bookmark it and come back to read much more of your useful information. Thanks for the post. I will definitely return. 25395
520643 329361But wanna remark which you have a really decent internet internet site , I adore the style it really stands out. 415600
206518 899445Hey there! Someone in my Myspace group shared this web site with us so I came to take a appear. Im definitely enjoying the data. Im bookmarking and is going to be tweeting this to my followers! Outstanding weblog and outstanding style and style. 46420