Switch to English

వైసీపీ, టీడీపీ మూకుమ్మడి దాడి.! జనసేనానికి ‘కాపు’ కాస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

ఓ వైపు వైసీపీ నుంచి దాడి.. ఇంకో వైపు తెలుగుదేశం పార్టీ నుంచి దాడి.. వెరసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యూహాత్మకమైన దాడి జరుగుతోంది.

రెడ్డి సామాజిక వర్గం నుంచి వైసీపీ తరఫున దాడి జరుగుతోంటే, కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీ తరఫున జనసేన అధినేత మీద జరుగుతున్న రాజకీయ దాడిని ఏ కోణంలో చూడాలి.? అన్నదానిపై ప్రజల్లో లోతైన చర్చ జరుగుతోంది.

2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీని కలుపుకుపోదామనుకుంటున్నారు. నిజానికి, జనసేన మీద రాజకీయంగా తొలుత వలపు బాణాన్ని విసిరిందే టీడీపీ.

2019 ఎన్నికల తర్వాత, పూర్తిగా నిర్వీర్యమైపోయిన టీడీపీ, వ్యూహాత్మకంగా జనసేనతో వన్‌సైడ్ లవ్ ట్రాక్ కోసం ప్రయత్నించింది. ‘మనం ప్రయత్నిస్తున్నాం.. ఆయనే స్పందించాలి..’ అంటూ చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టేశారు కూడా.

కానీ, ఎప్పుడైతే ‘వారాహి విజయ యాత్ర’ సక్సెస్ అయ్యిందో.. ఆ తర్వాత టీడీపీ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ ఎటూ, జనసేన మీద తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో విషం చిమ్ముతుందనుకోండి.. అది వేరే సంగతి. ఆ వైసీపీకి, ఇప్పుడు టీడీపీ తోడయ్యింది.

వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఉద్దేశ్యం టీడీపీకి వున్నప్పుడు, జనసేన మీద ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నట్టు.? కింది స్థాయిలో జనసేన – టీడీపీ మద్దతుదారులు ముందు ముందు కలిసి పని చేయడం వీలవుతుందా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది అసాధ్యంలానే కనిపిస్తోంది.

అధికార పార్టీని ఎదుర్కోవాలంటే, విపక్షాలు ఐక్యంగా వుండాలి. ఇది ప్రాథమిక రాజకీయ సూత్రం.! అధికార పార్టీతో, ప్రధాన ప్రతిపక్షం తెరవెనుక చేతులు కలిపి, జనసేన మీద కుట్రలు చేస్తోంటే, దాన్నేమనుకోవాలి.? కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎదగకూడదన్న కోణంలో రెడ్డి పార్టీ, కమ్మ పార్టీ ఒక్కటయ్యాయ్.. అన్న బలమైన సంకేతమైతే కాపు సామాజిక వర్గంలోకి వెళుతోంది.
ఈ తరుణంలో, జనసేనకు అండగా నిలబడాల్సిన బాధ్యత కాపు సామాజిక వర్గానిదే అవుతుంది.! ‘కాపు’ కాస్తారా మరి.?

561 COMMENTS

సినిమా

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాలపై కేసు నమోదు..!

అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన...

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా...

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

నిహారిక పింక్ ఎలిఫెంట్ నుంచి మరో సినిమా..!

మెగా డాటర్ నిహారిక సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో అంతకుముందు యూట్యూబ్ లో ఎన్నో సీరీస్ లు చేసి ప్రేక్షకులను అలరించగా ఆమె తొలి సినిమాగా చేసిన కమిటీ...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 16 మార్చి 2025

పంచాంగం తేదీ 16-03-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ విదియ మ. 2.51 వరకు,...