Switch to English

అమెరికాలో ‘తానా’.. ఏపీలో పొలిటికల్‌ తందానా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అమెరికా వేదికగా ‘తానా’ సభలు షురూ అయ్యాయి. గత కొంత కాలంగా ‘తానా’పై సవాలక్ష విమర్శలు, వివాదాలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఏడాది మాత్రం, అత్యంత ప్రతిష్టాత్మకంగా తానా సభల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈసారి రాజకీయ ప్రముఖుల సందడి కన్పిస్తోంది ‘తానా’లో. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ తానా సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

మరోపక్క, తానా సభల కోసం బీజేపీ, టీడీపీ, వైసీపీ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతుండడం గమనార్హం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమెరికాలో తెలుగు అసోసియేషన్లు కులాల ప్రాతిపదికన విడిపోయాయి. ‘తానా’పై ఓ సామాజిక వర్గం పెత్తనం సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి మచ్చ తమ మీద పడకూడదన్న కోణంలో ‘తానా’ టీమ్‌ నానా తంటాలూ పడుతోంది.

అయితే, ‘తానా’ పేరుతో తెరవెనుకాల రాజకీయం చాలా జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఖాళీ చేసే యత్నాల్లో బిజీగా వున్న బీజేపీ, ఇందుకోసం ‘తానా’ సభల్ని ఓ గొప్ప వేదికగా వాడుకోబోతోందట. టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరైన పయ్యావుల కేశవ్‌, అమెరికాలో తానా సభలకు హాజరవుతూ తన మిత్రుడు, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డితో కులాసాగా కన్పించడం గమనార్హం. ‘మేం వచ్చింది అమెరికాకి. ఇక్కడి తెలుగువారి దృష్టిలో తెలుగు ప్రజలంతా ఒక్కటే అన్న భావన కల్పించాల్సిన బాధ్యత మా మీద వుంది. అందుకే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోం..’ అని పయ్యావుల కేశవ్‌ చెబితే, ‘ఇది రాజకీయాలకు వేదిక కాదు’ అంటూనే, పయ్యావుల కేశవ్‌ లాంటోళ్ళు బీజేపీలోకి వస్తామంటే, ఖచ్చితంగా ఆహ్వానిస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

మరోపక్క, ‘తానా’ పెద్దలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ నేతలకు పెద్ద పీట వేస్తున్నారు. అన్నట్టు, బీజేపీ నేతలు – జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తోనూ మంతనాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారమ్‌. అయితే, తానా సభలకు సంబంధించి పవన్‌ కళ్యాణ్‌ ఓ అతి ముఖ్యమైన ప్రసంగం మాత్రమే చేస్తారనీ, అంతకు మించి ఆయన ఎవరితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం లేదని జనసేన వార్గలు అంటున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...