బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరియు నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇద్దరు పెద్ద హీరోలతో పోటీ అవసరమా అంటూ చాలా మంది చాలా రకాలుగా బెల్లంకొండ సాయి గణేష్ చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పి చూశారు. కానీ నిర్మాత కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో తమ సినిమాపై ఉన్న నమ్మకంతో దసరాకు రిలీజ్ చేయడం జరిగింది.
సినిమాకు పాజిటివ్ టాక్ దక్కిన కూడా పెద్ద సినిమాలు లైన్ లో ఉండడం వల్ల ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు రావడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
స్వాతిముత్యం సినిమాకు వచ్చిన టాక్ తో పోలిస్తే వస్తున్న కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయని దసరాకు కాకుండా మరెప్పుడైనా ఈ సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్వాతి ముత్యం చిత్ర యూనిట్ సభ్యుల ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచిందని వాదన వినిపిస్తుంది.
210975 260911Thank you pertaining to giving this exceptional content on your web-site. I discovered it on google. I could check back again if you publish extra aricles. 261561
632452 564120Hi there, just became alert to your weblog by way of Google, and identified that its truly informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. A lot of individuals is going to be benefited from your writing. Cheers! 597065