కరోనా ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ఎన్నో దేశాల్లో జనాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్కు దూరంగా ఉంటున్నారు. ఇక శాస్త్రవేత్తలు వెంటనే వ్యాక్సిన్ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే గుజరాత్కు చెందిన సూరత్ ముస్లీంలు ఒక నదిలో ఐస్ గడ్డలు వేస్తూ కరోనా తగ్గిపోతుందని నమ్ముతున్నారు. కరోనాను దేవుడు అంటూ నమ్ముతూ పూజలు చేస్తున్న వారు కొందరు అయితే దెయ్యం అంటూ క్షుద్ర పూజలు చేస్తున్న వారు కొందరు. కాని వీరు మాత్రం నదిలో ఐస్ గడ్డలు వేస్తూ అందరిని ఆశ్చర్య పర్చుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూరత్ తాపీ నది ఒడ్డున ఉండే ముస్లీంలు ఆ నదిని అమ్మవారిగా పూజిస్తూ ఉంటారు. ఆ నది వల్లే తమ జీవితాలు సంతోషంగా సాగుతున్నాయని, తమ జీవితాలను కాపాడుతున్న తల్లిగా ఆ నదిని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మవారికి కోపం రావడం వల్లే ఇలా కరోనా విజృంభిస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే అమ్మవారిని శాంతింపజేసేందుకు ఆ నదిలో ప్రతి రోజు 500 కిలోల ఐస్ గడ్డలు వేస్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. భక్తి ఉండవచ్చు కాని మరీ ఇంత మూడ నమ్మకాలు ఉండవద్దు అంటూ కొందరు వీరి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
5832 201516Would love to always get updated excellent internet site ! . 459945
880313 281888Get started with wales ahead nearly every planking. Ones wales truly are a compilation of huge planks 1 certain depth advisors surely may be the identical to the entire hull planking however with even larger density to successfully thrust outward beyond the planking. planking 806241