గతేడాది కోవిడ్ సమయంలో సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ సమయంలో ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయసహకారాలు అందించాడు సోను సూద్. ఇప్పుడు అతని పాపులారిటీ బాగా పెరిగింది. అతణ్ణి కోట్లల్లో ప్రజలు అభిమానిస్తున్నారు. అనుసరిస్తున్నారు. సోను సూద్ బాటలో నడవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
అందుకే ప్రభుత్వం సోను సూద్ ను ఒక కీలకమైన కార్యక్రమానికి సోను సూద్ ను ప్రచారకర్తగా తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు ప్రభుత్వం వీలైనంత ఎక్కువమంది ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని ప్రయత్నిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తోంది.
సంజీవని పేరుతో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ను నిర్వహించింది ప్రభుత్వం. సోను సూద్ ఈ డ్రైవ్ లో వ్యాక్సిన్ తీసుకున్నాడు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ తీసుకోమని పిలుపునిచ్చాడు. “నా దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది” అని సోను సూద్ పిలుపునిచ్చాడు.
44610 579589I believe this internet site contains some really very good information for everyone : D. 587673
941521 814757You can surely see your enthusiasm in the work you write. The world hopes for more passionate writers like you who arent afraid to say how they believe. Always go following your heart. 584571
606899 128071hi, your website is wonderful. I truly do numerous thanks for operate 870075