Nth hour: లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్న, “Nth Hour” మూవీ టీం ఆహ్వానం మేరకు, విచ్చేసిన “చిత్తూరు భద్రకాళి పీఠం శ్రీ శ్రీ శ్రీ సింధు మాతాజీ” మూడు రోజుల పాటు మే 6 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు Nth hour మూవీ ఆఫీస్ లో తమ భక్తులను కలుస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఉజ్వల భవిష్యత్తు కలగాలని, అందరికి మంచి జరగాలనే ఉద్దేశం తో, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షం లో లేడీ లయన్ క్రియేషన్స్ అధినేత రాజు గుడిగుంట్ల- శ్రీ సింధు మాతాజీ అద్వర్యం లో. “కాల భైరవ సహిత అధర్వణ భద్రకాళి హోమం ” చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తారు.