టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరియు ఆయన సన్నిహితుడు మరో హీరో శర్వానంద్ లు నెల్లూరులో ప్రత్యక్షం అయ్యారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ లో మృతి చెందిన రాజగోపాల్ రెడ్డిని అంత్య క్రియల నిమిత్తం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా చరణ్ మరియు శర్వానంద్ లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
స్థానికి ఎమ్మెల్యేతో పాటు రామ్ చరణ్ శర్వానంద్ ఇంకా ప్రముఖులు పాల్గొన్నారు. చరణ్ వచ్చిన విషయం తెల్సి మండలం లోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు వచ్చారు. దాంతో వారికి అభివాదం చేసేందుకు గాను బిల్డింగ్ పైకి ఎక్కాడు చరణ్ రాజగోపాల్ రెడ్డి తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా అంత్య క్రియలకు హాజరు అయ్యారు. గతంలో వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సినిమాలను కూడా నిర్మించారు.
632796 594942Amaze! Thank you! I constantly wished to produce in my internet web site a thing like that. Can I take element of the publish to my weblog? 161038
768305 687279Extremely clear website , regards for this post. 733170
354556 703530TeenVogue? Looking for fashion advice, celebrity buzz or beauty trends? Discover it all in Teen Vogue 83062