కరోనా మరో ప్రముఖుడి ప్రాణం బలికొంది. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన కోసూరి అమర్నాథ్ కరోనా కారణంగా మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయనకు చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయనకు అంతకు ముందు దీర్ఘ కాలిక సమస్యలు ఉండటంతో పాటు వయసు రీత్యా కూడా ఆయన కరోనాను జయించడంలో విఫలం అయ్యాడు. ఆయన మృతి పట్ల ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు అయిన అమర్ నాథ్ ఎన్నో ప్రజా సమస్యలపై ఆందోళన చేశారు. జర్నలిస్ట్ల సమస్యలపై ఆయన తన గళం విప్పారు. ఆయన మృతి పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. జర్నలిస్ట్గా కోసూరి అమర్ నాథ్ గారు ఎంతో మందికి ఆదర్శం అంటూ ప్రముఖులు కీర్తించారు. జర్నలిస్టుగా ఆయన ప్రస్తుతం ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులకు సుపరిచితుడు. అందుకే ఆయనకు పదుల సంఖ్యలో నాయకులు మంత్రులు సంతాపం తెలియజేశారు.
947941 742466Hi there, i just thought i would publish and now let you know your internet sites style is actually smudged within the K-Melon browser. Anyhow preserve within the very good work. 308455
779842 533359The leading source for trustworthy and timely health and medical news and info. 414441