ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావిడి హోరెత్తుతున్న వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయింది. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో పర్యటించే మంత్రులు, సలహాదారుల ప్రభుత్వ వాహనాల వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈమేరకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్కు ఎస్ఈసీ లేఖ రాశారు. ఈ కోడ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో ఉద్యోగులు పాల్గొనరాదని కూడా ఎస్ఈసీ పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాల్లో ఈ లేఖ సంచలనం రేపుతోంది.
618787 410471I conceive this internet web site contains some rattling amazing information for every person : D. 91195
580852 572573Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I believe I may possibly read thru all your posts for some suggestions! Thanks once much more. 756894