ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నగారా మొన్నే మోగింది. అయితే.. అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పంచాయతీల్లో పోటీ పెరగకుండా ఏకగ్రీవ ఎన్నికలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనుంది. ఈమేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటన చేశారు. ఈనేపథ్యంలో ఏకగ్రీవాలకు ఇచ్చే ప్రోత్సాహాలను ప్రభుత్వం పెంచింది.
పంచాయతీ ఎన్నికల్లో ప్రోత్సాహకాలకు ఇచ్చే ప్రోత్సాహాలను జనాభా ప్రాతిపదకన అందివ్వనుంది. 20 లక్షల వరకూ ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5లక్షలు, 2నుంచి 5వేల మధ్య ఉన్న పంచాయతీలకు 10లక్షలు, 5 నుంచి 10 వేల మధ్య ఉన్న పంచాయతీకి 15 లక్షలు, 10వేల జనాభా దాటితే 20 లక్షల ప్రోత్సాహకాలను అందించబోతోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
940531 237346Thanks for the wonderful post against your blog, it genuinely provides me with a look about this topic.??;~.?? 49112
85101 312847hey, your internet website is excellent. We do appreciate your function 650134
232251 542364Exceptional weblog here! soon after reading, i decide to buy a sleeping bag ASAP 727581