తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్ సూచించారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని జగన్ తేల్చి చెప్పారు. తెలంగాణలో వైసీపీ లాంటి పార్టీ ఉండాలనే ఉద్దేశమే తప్ప జగన్ – షర్మిల మధ్య బేధాభిప్రయాలు లేవు. మూడు నెలలుగా షర్మిల పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారు. పార్టీ నిర్ణయం, ఫలితాలు షర్మిలే చూసుకుంటారు. పార్టీని కుటుంబపరం చేశారనే విమర్శలు వస్తాయని జగన్ భావించారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్ జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. రాజకీయ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సీఎం జగన్ స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు.
203511 343069Extremely interesting info !Perfect just what I was seeking for! 700162
178836 208393I feel other site owners really should take this site as an model, extremely clean and superb user genial style and style . 298729
146810 482160Good day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 271393