మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాతో సిద్ధమైపోయాడు. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా రిపబ్లిక్. ఈ చిత్ర షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ తన చిత్రానికి స్పెషల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసాడు.
రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల అవుతోంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రిపబ్లిక్ సినిమా పాలిటిక్స్ చుట్టూ ఒక కీలక అంశాన్ని టచ్ చేస్తున్నాడు. విమర్శల ప్రశంసలు పొందిన దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
జె భగవాన్, జె పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
868119 576177I like this weblog its a master peace ! Glad I observed this on google . 777515
553010 969159Thank you for sharing with us, I conceive this site genuinely stands out : D. 594252
399715 459584Howdy! Would you mind if I share your weblog with my twitter group? Theres plenty of individuals that I think would actually enjoy your content material. Please let me know. Thanks 605822