Switch to English

కొత్త దుమారం రేపుతున్న రాఖి సావంత్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,146FansLike
57,764FollowersFollow

బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖి సావంత్ గుర్తుందిగా .. అయినా ఆమెను మరచిపోయినప్పుడల్లా ఎదో దుమారం రేపుతూ మరచిపోకుండా చేస్తూనే ఉంటుంది లెండి. తాజాగా ఈ అమ్మడు పాకిస్తాన్ జెండా పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అసలే పాకిస్తాన్ విషయంలో ఫైర్ మీదున్న ఇండియన్స్ ఊరుకుంటారా .. రాఖి సావంత్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు నీకు పాకిస్తాన్ వారసత్వమే కరక్ట్ .. నువ్వు మిస్ పాకిస్తాన్ అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిన్ను అస్సలు ఫాలో అవ్వం అంటూ కూడా ఇస్తున్నారు నెటిజన్లు.

దాంతో అవాక్కయిన రాఖి సావంత్ దాన్ని కవర్ చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో తాను కావాలని పాకిస్తాన్ జెండా పట్టుకుని ఫోటోలకు పోజులు ఇవ్వలేదని, ఇది ధారా 370 అనే సినిమాలో తాను పాకిస్తానీ అమ్మాయిగా నటిస్తున్నానని, దానికోసమే ఇలా పాక్ జెండా పెట్టుకున్నానని తెలిపింది. అంతే కాదండోయ్ .. పాకిస్తానీ ప్రజలంతా చెడ్డవారు కాదని .. ఎవరో కొందరు మాత్రమే జిహాద్ పేరుతొ అరాచకాలు చేస్తున్నారని తెలిపింది. నాకు పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ ప్రజలన్నా చాలా గౌరవం అని తెలిపింది. రాఖి సావంత్ ఎవ్వారం చూస్తుంటే కావాలని ఇలా పాకిస్తానీ జెండా పట్టుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

చేతిలో సినిమాలు లేకపోవడంతో తనను మరచిపోతారనే భయంతోనే ఇలా కావాలని పబ్లిసిటీ స్టంట్ చేసిందని విమర్శిస్తున్న వారు ఉన్నారు. మొత్తానికి మొన్న పాక్, ఇండియా సంఘటన తరువాత రాఖి సావంత్ ఇలా పాకిస్తానీ జెండాతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఆమెకే మంచిది కాదని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

9 COMMENTS

సినిమా

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో...

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది....

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

రాజకీయం

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె మరోసారి రాజకీయ, కుటుంబ, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం...

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవిని చూస్తే.. సోమవారం అయినా కలెక్షన్ల...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

మెగా–విక్టరీ కాంబోతో పండగ హిట్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు పీక్స్

సంక్రాంతి బరిలోకి దిగుతున్న మెగా హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే...

‘నా సేన కోసం నా వంతు’గా జనసేనకు రూ.48 లక్షల విరాళం: నాగబాబు ముందడుగు

జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జనసేన పార్టీకి మరో కీలక ఆర్థిక సహాయం అందింది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనసేన ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు...

పిఠాపురం నుంచే మార్పు మొదలు కావాలి: రూల్ బుక్ తప్ప మరో మాట లేదు

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ‘మోడల్ పిఠాపురం’...