కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు గ్రామానికి చెందిన పెయ్యాల రాజు రైల్వేలో కీ మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తనకు ప్రమోషన్ ఇవ్వకుండా ఉన్నతాధికారులు వేదిస్తున్నారని, తనను ఉన్నతాధికారులు వేదించడంతో మానసికంగా తీవ్ర సంఘర్షణకు గురి అయ్యాను అంటూ సెల్ఫీ వీడియోలో చెబుతూ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగాడు. ఇటీవల ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్కు బదిలి అయినప్పటి నుండి వేదింపులు మరీ ఎక్కువ అయ్యాయంటూ రాజు పేర్కొన్నాడు.
కొండూరు మండలం మాధవరం రైల్వే స్టేషన్ నుండి ఇటీవలే ఎర్రుపాలెం రైల్వే స్టేషన్కు రాజు ట్రాన్సపర్ అయ్యాడు. ప్రమోషన్ రాకపోవడంతో పాటు తనతో మరీ చిల్లర పనులు చేయిస్తూ వేదిస్తున్నారు అన్నాడు. ఇటీవల రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గడ్డిని తొలగించు అంటూ నాకు పని ఇచ్చారు. ప్రమోషన్ రావాల్సిన రాజు గడ్డి తొలగించమంటూ అధికారులు చెప్పడంతో తట్టుకోలేక ఇలా మానసికంగా ఒత్తిడితి ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లిన రాజును కుటుంబ సభ్యులు విజయవాడ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైధ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
186224 281524Extremely efficiently written story. It will be useful to anybody who employess it, including me. Keep up the great function – canr wait to read a lot more posts. 211821
18446 359874My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show created for people who uncover themselves planning to drop extra pounds and furthermore ultimately maintain a considerably healthier habits. la weight loss 242922
406017 199680Black Ops Zombies is now available […]Take a look here[…] 504364
675415 205964Great post man, maintain the nice function, just shared this with the friendz 619123