వ్యవసాయ చట్టాలపై రైతులు చేసిన ఉద్యమాన్ని హేళన చేసిన మోదీ ప్రభుత్వం.. వెనక్కు తగ్గినట్టే విశాఖ ఉక్కు విషయంలోనూ జరగడం ఖాయమని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సాగు చట్టాలపై మొండిగా వెళ్లి.. అనంతరం వెనక్కు తగ్గి ప్రజలకు, రైతులకు మోదీ క్షమాపణ చెప్పినట్టే విశాఖ ప్రజలకూ క్షమాపణ చెప్పే రోజు వస్తుందని అన్నారు. ఏడాదికి పైగా కార్మికులు, ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. రైతులపైనా కేసులు పెట్టి వెనక్కు తీసుకున్నారని అన్నారు.
దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు లాభాల్లోనే ఉన్నా ఎందుకు ప్రైవేటీకరణకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రైవేటీకరణ విధానాలకు పావులు వేగంగా కదులున్నాయని.. వీటిని అడ్డుకోవాలని అన్నారు. కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
468424 202384Oh my goodness! a great post dude. A lot of thanks Nevertheless We are experiencing dilemma with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody finding identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 614550
818796 403131But wanna comment on couple of common items, The website style is perfect, the content material is truly excellent : D. 575189
You’re a very valuable site; couldn’t make it without ya! [url=http://kez.cmiapple.com/bbs/board.php?bo_table=free&wr_id=577957]clenbuterol sin receta[/url]