Switch to English

మళ్లీ చెప్తున్నా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను: జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘యువగళం’ ప్రజల కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర అని జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరిన యాత్ర కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) వ్యాఖ్యానించారు. ‘యువ గళం’ విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘220 రోజుల పాటు 3000 కిలోమీటర్లకు పైగా 97 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న నాయకుడు లోకేష్. పాదయాత్ర తో ప్రజల కష్టనష్టాలు తెలుసుకునే అవకాశం నాకు రాలేదు. లోకేష్ కి అవకాశం రావడం ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్ర లో పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వ పాలన కారణంగా వారంతా వెనకడుగు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని జైలులో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది ఆయన సతీమణి భువనేశ్వరి బాధని దూరం నుంచి అర్థం చేసుకున్నాను. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా నిలబడాలని ఆయనతో ములఖత్ అనంతరం బయటకు వచ్చి పొత్తుపై ప్రకటన చేశాను. 2024లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మార్పుని తీసుకొస్తాం’

‘ ప్రజలకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి కీడు చేస్తున్నారు. ఎదురు తిరిగితే కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఊహించలేదు. జగన్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినప్పుడు.. సద్విమర్శలు తీసుకోవాలని సూచించాను. కానీ ఆ వ్యక్తికి ప్రజాస్వామ్యం తెలియదని అర్థమైంది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వైయస్సార్ కూడా ఇంటి ఆడపడుచులను ఎప్పుడు దూషించింది లేదు. వారిని తిట్టే నీచ సంస్కృతి జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోసారి ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరికి ఏవి దక్కవు. కొండలు, గుట్టలు కనుమరుగవుతాయి. కాబట్టి గతంలో చెప్పిన విధంగా వైసిపి వ్యతిరేక ఓటుని చీలనివ్వను’.

‘ ఈ పొత్తు సుదీర్ఘకాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. నేను స్నేహానికి గౌరవం ఇస్తాను. వ్యక్తి ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి సాటి మనిషిగా మీకు అండగా ఉంటాను. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తాం. మహిళలకు,యువతకు, రైతులకు అండగా ఉంటాం. పంచాయతీల బలోపేతం, మత్స్యకారుల జీవితంపై దృష్టి సారిస్తాం. వీటన్నింటిపై సమాలోచనలు చేస్తున్నాం’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...