భారతదేశంలో ఆనతి కాలంలోనే దూసుకొచ్చిన సోషల్ మీడియా సంస్థలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లపై నియంత్రణ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓటిటి, డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో విడుదలయ్యే సినిమా, కంటెంట్ ల విషయంలో సరికొత్త గైడ్ లైన్స్ ను భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కార్యకలాపాలు సాగించాలంటే కచ్చితంగా వాటిని అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ నిబంధనలు విడుదల చేసారు.
అశాంతిని, అవాస్తవాలను సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. అలాగే అసత్యాలను, దుష్ప్రచారాలను అడ్డుకుంటామని తెలిపారు. దీనిలో భాగంగా మూడు నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై ఇష్టానుసారంగా పోస్ట్ లు చేయడానికి కుదరదు. సోషల్ మీడియా సంస్థలు భారత్ లో అధికారులను నియమించాలి. అలాగే ఐదు విభాగాలుగా ఇక నుండి ఓటిటి వీడియోలు ఉండాలని వారు తెలియజేసారు. వీక్షకుల వయసును బట్టి అందరూ చూసేది ఒకటి, 7 ఏళ్ల, 13 ఏళ్ళు, 16, పెద్ద వాళ్ళు చూసేలా విభాగాలను విభజించాలని తెలిపారు.
390753 646822Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 134832
545851 892888Lovely sharp post. Never considered that it was that effortless. Praises to you! 931582