ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చిన్న మెదడు చితికిపోయినట్టుందంటూ నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏకగ్రీవాలపై ఫలితాలు ప్రకటించొద్దనడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వత కూడా ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. బహుశా ఆయనపై ఆయనకే నమ్మకం పోయిందేమో అని ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా వ్యాఖ్యానించారు.
గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామన్నారు ఎన్నికల కమిషనర్. రెండు జిల్లాల కలెక్టర్లకు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈ రెండు జిల్లాల్లో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాకే ఫలితాలు ప్రకటించాలని ఎస్ఈసీ ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై నివేదిక పంపాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. వీటిలో ఏమైనా లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలను ఎస్ఈసీ అభినందించారు.
711488 909117This really is sensible information! Exactly where else will if ind out much more?? Who runs this joint too? sustain the excellent function 200477
261460 637110I extremely delighted to find this internet internet site on bing, just what I was looking for : D besides saved to bookmarks . 880761
977915 912245Truly instructive and great structure of content material material , now thats user friendly (:. 99848
733241 604751How do I know if a Wordpress theme supports a subscribe option? 860299
514810 660326Hey. Extremely nice web internet site!! Man .. Exceptional .. Fantastic .. Ill bookmark this internet website and take the feeds alsoI am happy to locate so significantly helpful info here within the post. Thanks for sharing 160289