కంప్యూటర్ యుగంలో కూడా అమ్మాయి అబ్బాయిల మద్య తేడా చూస్తూ కొందరు చేస్తున్న దారుణాలు చూస్తుంటే ఒల్లు గగుర్లు పొడుస్తుంది. ఇప్పటికే చాలా మంది లింగ నిర్థారణ చేయించి బృణ హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన పన్నాలాల్ అనే వ్యక్తి భార్య కడుపులో ఉన్నది అమ్మాయా అబ్బాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. పొట్టను చీల్చిన అతడు ఏకంగా భార్య ప్రాణాల మీదకు తీసుకు వచ్చాడు.
బదాయూకి చెందిన పన్నాలాల్ కు ఇప్పటికే అయిదుగురు అమ్మాయిలు ఉన్నారు. మరో సారి కూడా భార్య గర్బం దాల్చింది. ఈసారి అయినా అబ్బాయేనా అనే అనుమానం అతడికి వచ్చింది. అందుకు గాను భార్య గర్బంను చీల్చి పుట్టబోయేది మగబిడ్డనేనా అనే విషయాన్ని చూసేందుకు ప్రయత్నంచాడు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్ ను హత్య యత్నం కేసు పై అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయిదుగురు పిల్లలు అనాధలు అయ్యే పరిస్థితి వచ్చింది.
914118 728001I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 420872
206687 905918extremely good post, i undoubtedly really like this outstanding web site, carry on it 354932
903812 766928Excellent post, thanks so much for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 612853
494516 393650This will probably be a terrific blog, would you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 834894