మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళపై దారుణ సంఘటన జరిగింది. ఆమె భూజాలపై ఓ వ్యక్తిని కూర్చొబెట్టి, కొట్టుకుంటూ 3 కిలోమీటర్ల మేర ఊరేగించడం తీవ్ర కలకలం రేపుతోంది. గుణ జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భర్తతో విడిపోయి భార్య మరో వ్యక్తితో కలిసి జీవిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర అంగీకారం మేరకే విడిపోయారు. అయితే.. భర్త కుటుంబీకులు ఆ మహిళపై కక్ష కట్టారు.
ఆమె భుజాలపై భర్త కుటుంబసభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించారు. నలుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సాగై-బాన్స్ఖేడీ గ్రామాల మధ్య యువకులు మహిళను ఇలా నడిపించారు. అంతేకాకుండా ఆమె వెనక ఉంటునే.. ఆమె వేగం తగ్గినప్పుడల్లా పాశవికంగా కర్రలతో కొడుతూ ఊరంతా తిప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం పోలీసులుకు తెలియడంతో బాధిత మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుని భర్తతో సహా నలుగురు యువకులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
270726 589542bathroom towels ought to be maintained with a very good fabric conditioner so that they will last longer:: 488784
107045 222209I observe there is really a lot of spam on this weblog. Do you want assist cleaning them up? I may possibly aid in between courses! 496840
761810 830511Thanks for the info. And a response from you. car dealers hips san jose 140295