త్వరలో నిర్వహించబోయే ఐపీఎల్-14 సీజన్ లో హైదరాబాద్ ను ఒక వేదికగా ఎంచుకోవాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులను ట్వీట్ చేశారు. కరోనా నియంత్రణలో దేశంలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. కరోనా కేసులు తక్కువగా నమోదవడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.
ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి వేలం పూర్తయింది. గత ఏడాది యూఏఈలో జరిగాయి. ఈ ఏడాది స్వదేశంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలను ఎంపిక చేశారు. కరోనా కేసుల సందర్భంగా ముంబై నగరాన్ని హోల్డ్ లో ఉంచారు. అక్కడి ప్రభుత్వం మ్యాచ్ ల నిర్వహణకు అనుకూలంగా లేకపోతే హైదరాబాద్ ను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
20042 425196Spot on with this write-up, I truly assume this internet site wants considerably much more consideration. probably be again to read considerably far more, thanks for that information. 710413
338039 644194Wohh exactly what I was looking for, appreciate it for posting . 770689
515152 528251When I came over to this post I can only look at part of it, is this my net browser or the internet web site? Really should I reboot? 373508