Switch to English

‘మెగాస్టార్‌’ తగ్గాడు.. ‘మహానటి’ పెంచాలి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా కోసం చిరంజీవి మేకోవర్‌ మొదలెట్టేశారు. అందులో భాగంగానే వెయిట్‌ తగ్గించే పనిలో బిజీగా ఉన్నారు. నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసి, ఇప్పటికే దాదాపు 8 కేజీల వరకూ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి అభిమానులు మెచ్చే మెగాస్టార్‌లా కనిపించనున్నారట. డాన్సులు, ఫైట్లూ ఇరగదీసేయనున్నారట.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో చిరు సరసన చిందేయనున్న హీరోయిన్‌ ఎవరనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా కొందరు ముద్దుగుమ్మల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో సీనియర్‌ హీరోయిన్లు అనుష్క, నయనతార తదితర పేర్లతో పాటు, ఈ జనరేషన్‌ హీరోయిన్స్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖంగా కీర్తిసురేష్‌ పేరు వినిపిస్తోంది. కీర్తిసురేష్‌ ఇటు యంగ్‌ జనరేషన్‌ హీరోలకైనా, అటు సీనియర్‌ హీరోల పక్కనైనా ఇట్టే సరిపోతుంది.

అయితే అది గతం. ఒకప్పుడు కీర్తిసురేష్‌ ముద్దుగా బొద్దుగా ఉండేది. కానీ, ఇప్పుడు కీర్తిసురేష్‌ బాగా సన్నబడింది. దాదాపు జీరోసైజ్‌కొచ్చేసింది. ఈ జీరోసైజ్‌ అందాలు చిరు సరసన సెట్‌ కావని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో మెగాస్టార్‌ సరసన సెట్‌ అవ్వాలంటే, కీర్తిసురేష్‌ ఇదివరకట్లా కొంచెం బరువు పెరగాల్సి వుంది. అయితే, కీర్తిసురేష్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ని సినిమాల దృష్టిలో పడింది. ఆ దిశగా ఆల్రెడీ ఓ సినిమాలో ఛాన్స్‌ కూడా దక్కించేసుకుంది.

బోనీకపూర్‌ నిర్మాణంలో రూపొందుతోన్న ఓ సినిమాలో కీర్తిసురేష్‌ నటిస్తోంది. ఈ సినిమా కోసమే కీర్తిసురేష్‌ అంత స్లిమ్‌గా తయారైందనే టాక్‌. అంతేకాదు, ఈ తొలి ఆఫర్‌ వర్కవుట్‌ అయ్యిందంటే, బాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్స్‌ దక్కించుకునే దిశగా కీర్తి ప్లాన్‌ చేస్తోందనీ తెలుస్తోంది. ఆల్రెడీ ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోయిన్‌ అనిపించేసుకుంది.

ఇక ఇప్పుడు కీర్తిసురేష్‌ దృష్టి బాలీవుడ్‌పై పడిందట. అక్కడ కూడా స్టార్‌డమ్‌ దక్కించుకోవాలనే కసి మీదుందట. మరి ఈ తరుణంలో కష్టపడి తగ్గిన బరువును మళ్లీ పెంచుకునేందుకు ఇష్టపడుతుందా.? అయితే, అక్కడున్నది మెగాస్టార్‌. అన్నీ కలిసొచ్చి, మెగాస్టార్‌తో ఆఫర్‌ నిజంగానే కీర్తిని వరిస్తే, వదులుకుంటుందా.? ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగులో ‘మన్మధుడు 2’లో నటిస్తోంది. తమిళంలో రెండు చిత్రాలు కీర్తిసురేష్‌ చేతిలో ఉన్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...