Switch to English

విశాఖ మెట్రో.. ప్రజల కోసమా.? ఓట్ల కోసమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

అమరావతి మెట్రో కోసం చంద్రబాబు హయాంలో జరిగిన పబ్లిసిటీ స్టంట్‌ అందరికీ గుర్తుండే వుంటుంది. హైద్రాబాద్‌ లాంటి మహానగరంలోనే ‘వయబుల్‌’ అవుతుందా.? లేదా.? అన్న అనుమానాలు అప్పట్లో వుండేవి. మెట్రో నిర్వహణ ఎంత భారమో, ప్రపంచంలో చాలా మెట్రోలు నిరూపించేశాయి. లాభదాయకమైన మెట్రోలు ‘చాలా చాలా చాలా అరుదైనవి’. అలాంటిది, తక్కువ జనాభా వున్న విజయవాడలో మెట్రో ఏంటి.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. నానా రకాల వివాదాల నడుమ విజయవాడ మెట్రో (అమరావతి మెట్రో) అటకెక్కిపోయింది.

ఇక, ఇప్పుడు విశాఖ మెట్రో తెరపైకొచ్చింది. విశాఖ మెట్రోకి కూడా చంద్రబాబు హయాంలోనే బీజం పడింది. ఇప్పుడు విశాఖలో మెట్రో కార్యాలయం ప్రారంభమయ్యింది.. మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ‘కేంద్రం సహకారం వున్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుంది’ అని బొత్స ప్రకటించడం గమనార్హం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైద్రాబాద్‌ తర్వాత ఆ స్థాయి నగరం విశాఖ. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత రాజధాని అవదగ్గ అన్ని అర్హతలూ వున్న నగరం కూడా విశాఖపట్నమే. కానీ, చంద్రబాబుకి విశాఖ నచ్చలేదు రాజధానిగా. ఎలాగైతేనేం, ఇప్పుడు విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ హోదా వచ్చేలా వుంది. దాంతోపాటుగా, మెట్రో కూడా వస్తుందన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతున్న మాట.

కానీ, విశాఖ మెట్రో ప్రజల కోసమా.? రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓట్ల కోసమా.? అన్న చర్చ విశాఖ వాసుల్లో జరుగుతోంది. విశాఖ వాసుల్లో ఈ అనుమానానికీ బలమైన కారణం లేకపోలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతోందో చూశాం. ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ నీటి సమస్యలూ తీరతాయి. కానీ, ఆ ప్రాజెక్టు ఇంకా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం సహాయ సహకారాలు అందించాల్సిన విశాఖ మెట్రో విషయంలో ‘కేంద్రం సహాయం వున్నా, లేకపోయినా అవుతుంది..’ అని బొత్స వ్యాఖ్యానించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. విశాఖ మెట్రో లాభదాక వ్యవహారమవుతుందా.? ఆ స్థాయిలో నిధులు కేటాయించడానికి జగన్‌ సర్కార్‌కి వెసులుబాటు వుందా.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....