ఒక వైపు చైనా తమ సైన్యంతో భారత్ భూభాగంలో చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు కాశ్మీర్ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్నారు. తాజాగా సరిహద్దు వెంట పలు ప్రాంతాల్లో మొత్తం 8 మంది ఉగ్రవాదులను భారత సైతం మట్టు బెట్టింది. ఈ విషయంను ఆర్మీ ఉన్నతాధికారులు అధికారికంగా వెళ్లడి చేశారు.
నిన్న, నేడు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 8 మంది ఉగ్రవాదులు పుల్వామ జిల్లా పొంపోర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ కాబడ్డారు. వారిలో కొందరు స్థానిక మసీదులో దాక్కునట్లుగా సమాచారం అందుకున్న ఆర్మీ వెంటాడి మరీ ఎన్కౌంటర్ చేశారు. వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారు ఆర్మీపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇంకా చాలా మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్తో పాటు భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
97133 152420I gotta bookmark this internet website it seems very beneficial invaluable 669010
331500 807916I actually thankful to find this site on bing, just what I was seeking for : D too bookmarked . 894252