చెన్నై మ్యాచ్ లో అంపైర్ తో వాదించిన విరాట్ కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ లో అక్షర్ పటేల్ వేసిన బంతిని రూట్ ఆడగా కీపర్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ నితిన్ మీనన్ కు అప్పీల్ చేయగా ధర్డ్ అంపైర్ కి ఇచ్చాడు. రీప్లేలో బాల్ బ్యాట్ కు తగల్లేదని.. కనీసం ఎల్బీడబ్ల్యూ కూడా కాలేదని తేలింది. దీంతో అంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు. ఈ సమయంలో కోహ్లీ ఫీల్డ్ అంపైర్ తో కోహ్లి చాలాసేపు వాదిస్తున్నట్టే టీవీల్లో కినిపించింది.
దీంతో ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.8 ప్రకారం ఐసీపీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు డీ-మెరిట్ పాయింట్లు ఉన్న కోహ్లీకి మరో నాలుగు డీ-మెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. 24 నెలల్లో ఈ డీ-మెరిట్ పాయింట్లు నాలుగుకు చేరితే ఆ క్రికెటర్ ఒక టెస్టు లేదా రెండు వన్డే, టీ20లకు సస్పెన్షన్కు గురయ్యే అవకాశం ఉంది.
775589 870236I wanted to say Appreciate providing these details, youre performing an excellent job with the website… 274571
12878 854443I like this weblog very a lot so considerably great info . 694569
64801 187739There is noticeably a bundle to realize about this. I assume you produced various nice points in functions also. 85351