హిమాలయాలు చూడాలంటే దగ్గరి వారికి కాకుండా ఇతర ప్రాంతాల వారెవరికైనా వందల కిలోమీటర్ల ప్రయాణం తప్పనిసరి. కానీ.. ఉత్తరప్రదేశ్ లోని షహరన్ పూర్ వాసులకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. తమ ఇంటి డాబా మీదకు వెళ్తే మాత్రం పక్కనే ఉన్నట్టు ఉంటాయి. కానీ.. నిత్యం చూడలేరు. ఎందుకంటే.. వాయు కాలుష్యం. కానీ.. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులతో కాలుష్యం లేకపోవడం, వర్షాలు పడటంతో మళ్లీ వారికి హిమాలయాలు దగ్గరైపోయాయి.
దీంతో హిమాలయాల సుందర దృశ్యాలు వారికి కనువిందు చేస్తున్నాయి. దాదాపు 30-40 ఏళ్ల క్రితం ఇలా హిమాలయాలు నిత్యం వారికి కనిపిస్తూ ఉండేవి. కానీ.. పెరిగిన కాలుష్యం వారికి హిమాలయాల అందాన్ని దూరం చేసింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో కూడా ఇలానే కనిపించిన హిమాలయాలు మరుసటి ఏడాదే మళ్లీ కనువిందు కావడంతో నగరవాసులు మురిసిపోతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సంజయ్ కుమార్ ఐఏఎస్, రమేశ్ పాండే ఐఎఫ్ఎస్ ట్విట్టర్లో షేర్ చేశారు.
533561 375523Spot on with this write-up, I genuinely assume this site wants way much more consideration. Ill probably be once more to read far more, thanks for that information. 292113
764455 692399This internet web site is my aspiration, really exceptional style and Perfect articles. 663235
703235 280923hi this post assist me full . .if you want watches males go to my web sites is really aid you for males watches. .thank man good job. 199675