భారతీయ రైల్వే ప్రేక్షకులకు సౌలభ్యంగా ఉండే అవకాశాన్ని ప్రవేశపెట్టింది. కోవిడ్ నేపథ్యంలో సడలించిన ఆంక్షల నేపథ్యంలో రైళ్లను నడపాలని భావిస్తోంది రైల్వే. అయితే.. ప్రయాణికుల క్షేమం, రిజర్వేషన్ వద్ద జన సామర్ధ్యం తగ్గించేందుకు కొత్త పద్ధతిని ప్రవేశపెడుతోంది. ఇకపై రైలు ప్రారంభమయ్యే 5 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్ చేసుకునే అద్భుత సౌకర్యాన్ని ప్రవేశపెడుతోంది. కోవిడ్ పరిస్థితుల్లో ప్రస్తుతం నడుపుతున్న రైళ్లలో రిజర్వేషన్ చార్ట్ ను 2 గంటల ముందు వరకూ సిద్ధం చేస్తోంది.
ఇప్పుడు ఈ సమయాన్ని 30 నిమిషాల నించి 5 నిమిషాల వరకూ కుదించింది. దీంతో రెండో చార్చ్ సిద్ధమయ్యే సమయాన్ని బాగా పెంచడంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్ పొందే అవకాశం దక్కనుంది. అదే విధంగా టికెట్ ను క్యాన్సిల్ కూడా ఈ 5 నిమిషాల ముందు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశం అక్టోబర్ 10 నుంచే ప్రారంభించనుంది.
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రైల్వే శాఖ అన్ని జాగ్రత్తలతో రైళ్లు నడపనుంది. ప్రయాణికులు అత్యవసరం అయితేనే ప్రయాణించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు ఇంకా సమయం తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో రైళ్లు పునరుద్ధరణ చేయనుంది.
371876 254759This internet site is genuinely a walk-through for all with the info you wanted about it and didnt know who to question. Glimpse here, and you will surely discover it. 237813
919230 317111so facebook recommended me the pages food and eating ,,, yeah Im obese|HasmAttack| 348998
960490 411334Aw, this became an extremely good post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a really very good article but exactly what do I say I procrastinate alot and by no means discover a way to get something completed. 324290