కరోనా వైరస్ తగ్గించేందుకు గాయత్రి మంత్ర పఠనం, ప్రాణాయామం ఉపకరిస్తాయా? అనే అంశంపై రుషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్ (AIIMS) శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో కేవలం మంత్రం పఠించడం వరకు మాత్రమే కాదు.. ట్రీట్మెంట్ ఇస్తూ కూడా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వంలో భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) ఈ పరిశోధనలు చేయిస్తోంది. రెగ్యులర్ ట్రీట్మెంట్ కు.. మంత్ర పఠనం, ప్రాణయామం ద్వారా కరోనా నయమయ్యే సమయాన్ని లెక్కించేందుకే అంటున్నారు.
ఇందుకు 20 మంది పేషెంటలను రెండు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో 10 మందిని ఉంచారు. మొదటి గ్రూపులో వారు రోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రాణాయామం, గాయత్రీ మంత్ర పఠనం, రెగ్యులర్ ట్రీట్ మెంట్ ఇస్తారు. రెండో గ్రూపు వారికి కేవలం ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. 2 గ్రూపులను 14 రోజులపాటు పరిశోధన చేసి ఏ గ్రూపు వారు త్వరగా కోలుకుంటున్నారో తెలుసుకోనున్నారు.
389269 666321Top rated lad speeches and toasts, as properly toasts. may possibly quite properly be supplied taken into consideration generating at the party consequently required to be a little much more cheeky, humorous with instructive on top of this. greatest man speeches funny 542602
187443 786468Really informative post. Your current Web site style is awesome as nicely! 232334
181183 656161Can anyone support me out? It is going to be a lot appreciated. 9640