కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంకు చెందిన అబ్దుల్ సలాం గత ఏడాది బంగారు షాప్లో పని చేస్తూ ఉండగా కేసు నమోదు అయ్యింది. షాపులోని మూడు కిలోల బంగారంను అబ్దుల్ సలాం కొట్టివేశాడు అంటూ ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు అతడిని గత ఏడాది కాలంగా దొంగతనం కేసులో విచారిస్తున్నారు.
కేసును క్లోజ్ చేసేందుకు అతడితో ఒప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కాని ఆయన మాత్రం దొంగతనంకు పాల్పడలేదు అంటూ పదే పదే చెప్పాడు. ప్రస్తుతం ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. సీపీ వద్దకు నిన్న విచారణకు వెళ్లిన అబ్దల్ సలాంను దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశారు.
దాంతో రాత్రి అంతా కూడా కుటుంబ సభ్యుల వద్ద కన్నీరు పెట్టుకున్న ఆయన ఉదయం పిల్లలతో కలిసి ఆటోలో కౌలూరు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. అందరు కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణకు ఆదేశించారు.
411026 701035Thank you for every other informative site. Where else may just I get that type of information written in such an ideal manner? 747945
221853 161862Some genuinely fascinating information, effectively written and typically user genial . 125241
63962 521598Sweet web internet site , super style and style , rattling clean and utilize genial . 453631
484045 916546quite nice publish, i surely enjoy this internet site, carry on it 66488