పశ్చిమబెంగాల్ లోని కోల్కతా రైల్వే కార్యాలయం 17వ అంతస్తులో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా 9 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదంకు సంబంధించిన విషయాలను ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కోల్కతాలోని స్ట్రాండ్ రోడ్ లో ఉన్న ఈ భవనం రైల్వే శాఖకు సంబంధించిన కీలక విభాగాలకు కేంద్రంగా పని చేస్తుంది. అలాంటి భవనంలో మంటలు చెలరేగడంతో మృతులు ఎక్కువగా ఉన్నారు.
ఈ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఆర్ఫీఎఫ్ జవాన్లు ఒక ఎస్ఐ నలుగురు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సీఎం మమత బెజర్జీ సంఘటన స్థలంకు చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఈ ప్రమాదం పై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలంటూ సీఎం మమత ఆదేశించారు.
349379 389225As I site owner I believe the articles here is truly amazing , thankyou for your efforts. 259356
356365 132646This is a fantastic website, will you be involved in doing an interview about just how you created it? If so e-mail me! 445002
140073 991401learning toys can enable your kids to develop their motor skills quite easily;; 592802