దేశ రాజధాని దిల్లీ ప్రస్తుతం కరోనాతో అతలాకుతలం అవుతోంది. ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలోనే దిల్లీ ప్రజలకు మరో భయంకర విషయాన్ని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వెళ్లడి చేసింది. గత నెల నుండి దిల్లీలో చోటు చేసుకుంటున్న భూ ప్రకంపనలు సాదారణమైనవి కాదని అవి భవిష్యత్తు గురించి హెచ్చరికలు అంటూ పేర్కొన్నారు. దిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో అధిక పీడనం పెరుగుతుందనేందుకు ఆ భూ ప్రకంపనలు సంకేతాలు.
రాబోయే రోజుల్లో దిల్లీలో భారీ నుండి అతి భారీ భూ ప్రకంపనలు చూడాల్సి రావచ్చు అంటూ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూగర్భ రాతి ఫలకల్లో పీడనశక్తి ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల తరచు భూ ప్రకంపనలు వస్తున్నాయి. హిమాలయాల అడుగు భాగంలో ఉన్న పీడన శక్తి కారణంగా ఈ పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. దిల్లీలో ఇప్పటి వరకు 1720 సార్లు తీవ్రమైన భూకంపాలు వచ్చాయి. దిల్లీ ఎన్సీఆర్ నుండి హిమాలయాల మద్యలో కూడా చాలా సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. కనుక రాబోయే కాలంలో కూడా చాలా ప్రమాదకరమైన భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
637593 293432Most reliable human being messages, nicely toasts. are already provided gradually during the entire wedding celebration and therefore are anticipated to be quite laid back, humorous and as effectively as new all at once. finest man speech 662820