కరోనా బాధితులను కాపాడలేక నిస్సహాయంగా ఉండిపోతున్న వైద్యులను చూసి తన మనసు చలించిపోతోందని క్రికెటర్ అశ్విన్ అన్నారు. ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఒక వైద్యుడితోపాటు 12 మంది బాధితులు కన్నుమూశారు. ఈ ఘటనపై ఆసుపత్రి డైరక్టర్ ఎస్సీఎల్ గుప్తాను ఓ విలేకరి ఇంటర్వ్యూ చేశాడు. ఆ సందర్భంలో ఆయన ముఖంలో కనిపించిన నిస్సహాయత తన మనసును బాధించిందని ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయింది. స్వతహాగా అశ్విన్ కూడా కరోనా బాధితుల బాధలను చూసినవాడు కావడంతో దేశంలోని పరిస్థితులపై చలించిపోయాడు. ఐపీఎల్ మ్యాచుల్లో ఉండగా.. తన భార్య, పిల్లలు కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్కృమించాడు. అప్పటి నుంచీ కోవిడ్ పై సలహాలను సోషల్ మీడియాల్లో పంచుకుంటున్నాడు. దేశంలో కరోనా పరిస్థితులు తనను బాధిస్తున్నాయని తన బాధను వ్యక్తం చేశాడు.
765305 506944Id forever want to be update on new articles on this website, bookmarked ! . 814013
679337 92952Im glad I found your post. I would never have made sense of this topic on my own. Ive read several other articles on this subject, but I was confused until I read yours. 466177