తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్ధులకూ కరోనా సోకడం ఆందోళన రేకెత్తిస్తోంది. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 70 మంది వైద్యులు, నర్సులు, పీజీలు, హౌస్ సర్జన్లకు కరోనా సోకింది. వీరందరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో 57 మంది ఇన్ పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడపలో రిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇక్కడి వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్దారణైంది. ఎన్టీఆర్ వర్సిటీలో రేపు జరుగనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలో 150 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనుండగా.. వీరిలో 50 మందికి కరోనా సోకింది. ఇంకా మరికొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దీంతో పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం యూనివర్శిటీని కోరింది.
192800 532944Hi! Wonderful post! Please do tell us when I will see a follow up! 260534
496449 809873Audio started playing when I opened this webpage, so frustrating! 689749
548558 410666Would love to constantly get updated wonderful web blog ! . 164144
220622 124350Hey there! Excellent post! Please when all could see a follow up! 94791