దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఉదృతంగా జరుగుతోంది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ అటాక్ కావడం సంచలనం రేపుతోంది. వరంగల్ లో రెండుసార్లు టీకా తీసుకున్న వారిలో కోవిడ్ అటాక్ కావడం సంచలనం రేపుతోంది. సీకేఎం ఆసుపత్రిలో పని చేస్తున్న ఫార్మసిస్టు రెండు డోసులుగా టీకా తీసుకున్నా మళ్లీ కరోనా పాజిటివ్ కు గురయ్యారు.
కీర్తినగర్ యూపీహెచ్ సీల్లో 20 మంది ప్రభుత్వోద్యోగుల్లో రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ఏడుగురిలో కోవిడ్ పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. అయితే.. వీరికి రిపోర్టు ఇవ్వడం గానీ, మెసేజ్ ఇవ్వడం గానీ చేయడం లేదు. ఇటువంటి కేసులను పోర్టల్ తీసుకోవట్లేదనే సమాధానం వస్తుంది. రిపోర్టు ఇస్తే సెలవు దక్కుతుందని బాధితుల వాదన. మొత్తానికి కొత్తగా వెలుగు చూస్తున్న ఈ అంశం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనని అధికారులు అంటున్నారు.
837656 214712Good 1, there is actually some fantastic facts on this post some of my subscribers could uncover this beneficial, will send them a link, a lot of thanks. 499543
172530 723082hey there, your internet site is great. I do thank you for work 568404
499696 825784I actually thankful to uncover this web site on bing, just what I was seeking for : D too bookmarked . 748552