దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కరోనా కట్టడికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అయితే.. ప్రజలకు వ్యాక్సిన్ వేసే సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఘటన నిన్న ఉత్తరప్రదేశ్ లో జరిగితే.. ఇప్పుడు ఏపీలోని పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ మహిళకు వ్యాక్సిన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. నర్సును పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం అర్బన్ పీహెచ్సీకి చెందిన హేమలతగా గుర్తించారు. ఆమె ఫోన్లో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయడంపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఘటనపై స్పందించిన జిల్లా వైద్యశాఖాధికారి రమణకుమారి నర్సుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు మహిళలకు నర్సులు కరోనా వ్యాక్సిన్ కు బదులుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
186706 966611I genuinely like your writing style, wonderful information, thankyou for posting : D. 330072
485570 169473I really like forgathering utile information, this post has got me even a lot more information! . 820934
646036 40049magnificent post, really informative. I wonder why the other specialists of this sector do not notice this. You need to continue your writing. Im confident, youve an excellent readers base already! 653819