తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓటర్లు ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలకు సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో అవాంఛనీయ ఘటనలు జరగనీయొద్దని స్పష్టం చేశారు. ‘నకిలీ ఓట్లు పోలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
మరోవైపు 47వ డివిజన్ 219 బూత్ లో దొంగ ఓటర్లను టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోలీసులకు పట్టించారు. దీనిపై అలిపిరి పీఎస్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసారు. ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. టీడీపీ గెలుస్తుందనే భయంతో వైసీపీ నేతలు రిగ్గింగ్ కు తెరలేపారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి దొంగ ఓటర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ కూడా దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించారు.
355959 567255You designed some decent points there. I looked online for the issue and identified a lot of people may go as effectively as making use of your internet site. 63382
51023 917510have to do first? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 761693
298414 474665I like this blog its a master peace ! Glad I observed this on google . 167896