Switch to English

జనసేన బలపరిచిన బీజేపీ.. ఏదీ ఎక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీ ఆంధ్రపదేశ్ శాఖకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే, ప్రొఫైల్ పిక్ స్థానంలో తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిని గెలిపిద్దామన్న ప్రస్తావన కనిపిస్తాయి. ఓ రాజకీయ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ కోసం మిత్రపక్షమే అయినా ఇంకో పార్టీ పేరుని ప్రస్తావించడం ఆశ్చర్యకరమే.

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే చాలామందికి దొరికేసింది. బీజేపీకి రాష్ట్రంలో కొందరు ప్రజా ప్రతినిథులున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యలు బీజేపీకి వుండగా, జనసేన పార్టీకి వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. పైగా ఆ ఎమ్మల్యే కూడా అధికార పార్టీలోకి దూకేశారాయె.

దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలోనే కాదు, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేనను అవమానించింది. జనసేన తమకు మిత్రపక్షమే కాదని బీజేపీ తేల్చేసింది. కానీ, తిరుపతికి వచ్చేసరికి సీన్ మారింది. సొంత ఇమేజ్ తిరుపతిలో బీజేపీకి పనిచెయ్యదు. అందుకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టుకుని ప్రచారం ముమ్మరం చేసింది. ‘జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి..’ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఎవరా అభ్యర్థి.? అని మాత్రం అడక్కూడదు. అది ప్రస్తుతానికి టాప్ సీక్రెట్.

అయితే, జనసేన నాయకులెవరూ తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఇంతవరకు కనిపించడంలేదు. జనసేన అధిష్టానం ఆ దిశగా బహుశా తమ పార్టీ శ్రేణులకు ‘తగిన దిశా నిర్దేశం’ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ‘జనసేన మీకు మిత్రపక్షమేనా.?’ అని తిరుపతి నియోజకవర్గంలో కొన్ని చోట్ల బీజేపీ నేతలకు, ఓటర్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయట. దాంతో, బీజేపీ శ్రేణులే, తమ పార్టీ జెండాలతోపాటు, జనసేన జెండాలు కూడా తీసుకెళ్ళాల్సి వస్తోందట.

మిత్రపక్షంతో సంప్రదింపులు జరపకుండా తొలుత ‘మేమే పోటీ చేస్తాం’ అన బీజేపీ ప్రకటించడమే అన్ని సమస్యలకూ కారణంగా కనిపిస్తోంది. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

జనసేన బలపరిచిన బీజేపీ.. ఏదీ ఎక్కడ.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...